రాఖీ కట్టేందుకు ప్రాణాల పణంగా పెట్టిన అక్క… మరో సోదరి దుర్మరణం!

జోగులాంబ, సిద్ధిపేట జిల్లాల్లో రాఖీ పండుగ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అక్క కథ… మరో సోదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన. హృదయాన్ని కదిలించే వివరాలు.

రాఖీ పండుగకు తపాలా శాఖ అదిరిపోయే గిఫ్ట్ బాక్స్ – దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు పంపించొచ్చు!

2025 ఆగస్టు 9న రాఖీ పండుగ జరగనుంది. భారత్ తపాలా శాఖ ప్రత్యేకంగా ‘రక్షాబంధన్ సెలబ్రేషన్స్ గిఫ్ట్ బాక్స్’ను విడుదల చేసింది. దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు, గిఫ్టులు పంపేందుకు ఇదొక అద్భుత అవకాశం.