2025 ఆగస్టు 9న రాఖీ పండుగ జరగనుంది. భారత్ తపాలా శాఖ ప్రత్యేకంగా ‘రక్షాబంధన్ సెలబ్రేషన్స్ గిఫ్ట్ బాక్స్’ను విడుదల చేసింది. దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు, గిఫ్టులు పంపేందుకు ఇదొక అద్భుత అవకాశం.