కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం ఒకప్పుడు ఫ్యాక్షన్కు ప్రతీకగా నిలిచింది. ఐపీఎస్ రవికృష్ణ దత్తత తీసుకున్న తర్వాత విద్యా ప్రేరణతో మార్పు చోటుచేసుకుంది. తాజా డీఎస్సీ-2025లో 8 మంది యువత ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆ గ్రామానికి కొత్త గర్వకారణం.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం ఒకప్పుడు ఫ్యాక్షన్కు ప్రతీకగా నిలిచింది. ఐపీఎస్ రవికృష్ణ దత్తత తీసుకున్న తర్వాత విద్యా ప్రేరణతో మార్పు చోటుచేసుకుంది. తాజా డీఎస్సీ-2025లో 8 మంది యువత ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆ గ్రామానికి కొత్త గర్వకారణం.