స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని మరోసారి నొక్కి చెప్పారు. దేశీయ యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్ల అభివృద్ధి, సెమీకండక్టర్ తయారీలో భారత్ ఆత్మనిర్భర్ మార్గంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.