ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలుప్రమాదం – 10 మంది మృతి, పలువురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలో లాల్‌ఖాదన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి స్పందించారు.

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరుల రక్షణకు లోకేష్ అపరాత్రి శ్రమ

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రత్యేక విమానాలు, మిలటరీ సాయం, హెలికాప్టర్లతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పిన లోకేష్ వివరాలు.