మోంతా తుఫాన్‌ ప్రభావం తగ్గింది – ప్రభుత్వం అప్రమత్తంగా, ప్రజలకు రక్షణ కవచంలా చర్యలు

మోంతా తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు, సీఎం చంద్రబాబు పర్యవేక్షణ, మంత్రి నారా లోకేష్‌ రాత్రంతా సచివాలయంలో ఉన్న వివరాలు ఇక్కడ చదవండి.

Alert : మోంతా తుఫాన్ దిశ మార్చింది – మచిలీపట్నం వైపు సునామీలా దూసుకెళ్తున్న తుఫాన్, ఏపీలో ఆంక్షలు కఠినతరం

ఏపీలో మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశమార్చిన తుపాన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తాజా వివరాలు తెలుసుకోండి.