బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ వేగంగా బలపడుతోంది. ఏపీ తీర జిల్లాల్లో గంటకు 110 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. APSDMA రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది.