ఏపీ ప్రభుత్వం మునగ పంట సాగు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. డ్వాక్రా మహిళలకు రెండేళ్లపాటు ఆర్థిక సాయం, ఎకరానికి రూ.4.5 లక్షల ఆదాయం. వివరాలు తెలుసుకోండి.