ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ శిర్కే నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. ప్రయాణికురాలు మర్చిపోయిన రూ.16 లక్షల బంగారు నగలను యజమానికి తిరిగి ఇచ్చి అందరి ప్రశంసలు పొందాడు. పోలీసులు సన్మానించారు.