చిత్తూరు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ – వైఎస్ఆర్సీపీకి మరో షాక్

చిత్తూరు జిల్లా మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన సోదరుడు జోగి రాము కూడా అరెస్టయ్యారు. కేసు వెనుక ఉన్న రాజకీయ పరిణామాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

రాజమండ్రిలో వైసీపీ మాజీలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలిశారు

రాజమండ్రిలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి వ్యూహాలను చర్చించారు.