ఛత్తీస్గఢ్లో దండకారణ్యం ప్రాంతానికి చెందిన 200 మంది మావోయిస్టులు సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితో ఈ చారిత్రాత్మక పరిణామం సాధ్యమైంది.
Tag: మావోయిజం
రాచకొండ పోలీసులు పునరావాసం కల్పించిన మాజీ మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్
నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కాకరాల సునీత, చెన్నూరి హరీశ్లకు రాచకొండ పోలీసులు పునరావాస ప్యాకేజీ అందించారు. సునీతకు రూ.20 లక్షలు, హరీశ్కు రూ.4 లక్షల చెక్కులు ఇవ్వడంతో పాటు ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు.