ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల అక్రిడేషన్, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు, యాక్సిడెంట్ పాలసీ వంటి కీలక సమస్యల పరిష్కారానికి డిమాండ్లు చేసింది.