అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిత్తూరు యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ చర్యలు సాగుతున్నాయి.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిత్తూరు యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ చర్యలు సాగుతున్నాయి.