మామిడి రైతులపై తప్పుడు ప్రచారాలు, వారిని రౌడీలుగా చూపించడం దారుణమని జగన్ మండిపడ్డారు. రైతుల కష్టాలను తప్పుగా చిత్రీకరిస్తూ పాలకులు, ఎల్లో మీడియా నైతికత కోల్పోయారన్నారు.