వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన సన్మానం

భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

భారత మహిళల జట్టుకు రూ.125 కోట్ల బోనస్‌? – వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే చారిత్రాత్మక ప్రోత్సాహం

మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికా పోటీ. గెలిస్తే బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల బోనస్‌ ఇవ్వాలని చర్చలు. 2005, 2017 తర్వాత మూడోసారి ఫైనల్‌లో భారత్!

మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌ ఫిక్స్‌! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్‌ అక్టోబర్‌ 30న సెమీస్‌లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.