ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి పాలనలో క్రైమ్ రేటు 6% తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళల రక్షణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై కీలక ప్రకటనలు చేశారు.