చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు – తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా భారత్‌

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌, దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై భారత్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ గెలుచుకుంది.

మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం – ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా

ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో టీమిండియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.