మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యూస్‌పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడం పెద్ద వివాదానికి దారితీసింది. రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.