మధ్యప్రదేశ్ సత్నాలో ఓ 47 ఏళ్ల పురుషుడికి గర్భాశయం ఉందని పేర్కొంటూ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. వైద్య నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశాలు.