టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, జగన్‌ కూడా ఈ కేసులో ఇరుకున్నాడని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం చదవండి.