ఏపీలో మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశమార్చిన తుపాన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తాజా వివరాలు తెలుసుకోండి.