వైసీపీ నేత నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన గంటలకే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు పూర్తి కథనం చదవండి.