సీనియర్ జర్నలిస్ట్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

గుంటూరు జిల్లా మంగళగిరిలో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ (ఆర్కే నాయుడు)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పూర్తి వివరాలు చదవండి.

మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం – జర్నలిస్టులకు సభ్యత్వ రశీదుల అందజేత

మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చించడంతో పాటు సభ్యత్వ రశీదుల అందజేత కార్యక్రమం నిర్వహించారు.