జీవనదాతలుగా నిలిచిన ఇద్దరు జర్నలిస్టులు – మానవత్వానికి మారుపేరు

మంగళగిరి జర్నలిస్టులు దొప్పలపూడి రాము, బందెల దయాకర్ రక్తదానంలో చూపుతున్న నిస్వార్థ సేవా గుణం సమాజానికి స్ఫూర్తిదాయకం. ఇప్పటివరకు పలు ప్రాణాలను కాపాడిన వీరి సేవలు అనిర్వచనీయమైనవి.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి:APUWJ మంగళగిరి శాఖ జర్నలిస్టులు.

APUWJ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు. అక్రిడిటేషన్, హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాలు, పింఛన్ పథకంపై ప్రధాన డిమాండ్లు.