Alert : కాకినాడ వద్ద మొంథా తుపాన్ కలకలం – మారిన దిశ, మచిలీపట్నం వైపు దూసుకెళ్తున్న తుపాను!

బంగాళాఖాతంలో తీవ్రత పెంచుకున్న మొంథా తుపాన్ ఇప్పుడు కాకినాడ వద్ద కాకుండా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు.

వాతావరణం: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక – తీరప్రాంత ప్రజలకు అప్రమత్తం

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధం, ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 22 నుంచి 25 వరకు భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎండీ ప్రఖర్ జైన్ సూచించిన ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే జిల్లాల వివరాలు ఇక్కడ చదవండి.