దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టం చేసింది.
Tag: భారత న్యాయవ్యవస్థ
48 ఏళ్ల తర్వాత ప్రేమ నేరం వెలుగులోకి – 81 ఏళ్ల తాత అరెస్ట్
ముంబైలో 1977లో తన ప్రేయసిని కత్తితో పొడిచిన కేసులో 48 ఏళ్ల తర్వాత 81 ఏళ్ల చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ పట్టుబడ్డాడు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.