శ్రీశైలం వెళ్తున్న భక్తుల కారు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.