తిరుమలలో సోమవారం ఉదయం శ్రీలంక మాజీ నెట్బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారి దర్శనార్థం విచ్చేయడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమె 7 అడుగుల ఎత్తు కారణంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Tag: భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా 2025: భక్తులతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు దుర్గమ్మ-సరస్వతీ దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అలర్ట్లు కూడా జారీ.