బీసీ వృత్తిదారుల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆదరణ–3’ పథకం ప్రారంభించేందుకు సిద్ధమైంది. రూ.1,000 కోట్ల కేటాయింపుతో ఆధునిక పరికరాల పంపిణీకి ఏర్పాట్లు.