వైసీపీకి 2024–25లో రూ.140 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ.98 కోట్లు అందుకున్నట్టు వివరాలు. అధికారంలో లేని పార్టీకి ఇంత విరాళం రావడం రాజకీయ చర్చకు దారితీసింది.