మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో వరుస భేటీలతో మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బిజెపి జాతీయ అధ్యక్ష పదవి పై చర్చలు జోరందుకున్నాయి.