శ్రీకాకుళం ఇచ్ఛాపురంలో 17 ఏళ్ల బాలికను తల్లి రెండేళ్లు చీకటిలో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కార్యకర్త సమాచారం, అధికారుల రక్షణ చర్యలు, తల్లి మానసిక స్థితి, బాలిక భవిష్యత్ భద్రతపై పూర్తి వివరాల కథనం.