బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన యువతి యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23), అమెరికా టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామంలో తీవ్ర శోకాలు నెలకొన్నాయి.
Tag: బాపట్ల జిల్లా
బాపట్లలో భయానక రోడ్డు ప్రమాదం – ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి
బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద కారు, లారీ ఢీకొని నలుగురు మృతి చెందిన విషాదం. ఇద్దరు చిన్నారులు గాయాలు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.