ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి దెబ్బ – బీజాపూర్ అటవీలో ఆరుగురు నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. ఇన్సాస్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం.

ఛత్తీస్‌గఢ్‌లో చారిత్రాత్మక మావోయిస్టుల లొంగుబాటు – దండకారణ్యంలో 200 మంది హింసకు వీడ్కోలు

ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్యం ప్రాంతానికి చెందిన 200 మంది మావోయిస్టులు సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితో ఈ చారిత్రాత్మక పరిణామం సాధ్యమైంది.