శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.