తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ప్లాస్టిక్ తగ్గింపు, ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం లక్ష్యం.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ప్లాస్టిక్ తగ్గింపు, ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం లక్ష్యం.