ఆంధ్రప్రదేశ్ విద్యలో విప్లవం: కేంబ్రిడ్జి యూనివర్సిటీతో ప్రభుత్వ భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం. 8–10 తరగతులకు సర్టిఫైడ్ కోర్సులు, ఉపాధ్యాయ శిక్షణ, గ్లోబల్ అవకాశాలు.

మధ్యప్రదేశ్‌ పాఠశాలలో విద్యార్థులకు పేపర్‌లో భోజనం – వీడియో వైరల్, రాహుల్ గాంధీ ఆగ్రహం

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యూస్‌పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడం పెద్ద వివాదానికి దారితీసింది. రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు – సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అమలు లాంటి చర్యలు చేపట్టనున్నారు.