మొంథా తుఫాన్ కారణంగా నెల్లూరులోని సంగం బ్యారేజీకి ప్రమాదం సంభవించబోతుండగా, అధికారులు సమయానికి స్పందించి భారీ బోటును ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను అభినందించారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
మొంథా తుఫాన్ కారణంగా నెల్లూరులోని సంగం బ్యారేజీకి ప్రమాదం సంభవించబోతుండగా, అధికారులు సమయానికి స్పందించి భారీ బోటును ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను అభినందించారు.