తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమై 1653లో ముగిసింది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అద్భుత స్మారకం ప్రేమకు, వాస్తు శిల్పానికి చిహ్నంగా నిలిచింది. నిర్మాణ ఖర్చు, సందర్శన వివరాలు, యాంటీ డ్రోన్ రక్షణ చర్యలు తెలుసుకోండి.
Tag: ప్రత్యేక కథ
గోపాలపల్లి గ్రామంలో అరుదైన బారసాల వేడుక: పక్షుల కోసం కుటుంబం చూపిన మమకారం
జగిత్యాల జిల్లా గోపాలపల్లి గ్రామంలో పక్షి పిల్లల బారసాలు ఘనంగా జరిపిన అరుదైన సంఘటన. ప్రకృతి పట్ల ప్రేమ, పక్షులపై మమకారం