దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టం చేసింది.