నారా లోకేష్ ఢిల్లీ పర్యటన: ప్రధానితో 45 నిమిషాల చర్చ – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల పురోగతిపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అంచనా.

గుంటూరు స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ — “మార్పు మన నుండే మొదలు కావాలి”

గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం. గాంధీ ఆలోచనలు, తెలుగు నేల వీరుల త్యాగాలు, ఉగ్రవాదంపై మోదీ చర్యలు, రాష్ట్ర అభివృద్ధి, సూపర్ సిక్స్ పథకాలు, విద్యా సంస్కరణలు వంటి అంశాలపై పూర్తి వివరాలు.