జమ్మూ కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. 360 కిలోల పేలుడు పదార్థాల నిల్వ సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది.