పెరూలో ఓ కార్గో నౌక ప్రమాదంలో 50 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. వీటిలో ఉన్న 5 లక్షల ఐఫోన్‌ 17 యూనిట్లు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. నష్టం రూ.4,000 కోట్లకు పైగా అని అంచనా.