భారత్‌తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్? – ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా సంచలన ఆరోపణలు

ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పించారు.

పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్ల మృతి – క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ క్రికెట్‌లో విషాదాన్ని నింపింది. బీసీసీఐ, ఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ చర్యను ఖండించాయి. ఆఫ్ఘనిస్థాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.