కృష్ణగిరి జిల్లాలో ఓ తల్లి తన స్వలింగ సంబంధం కోసం కేవలం 6 నెలల పసికందును గొంతు నులిమి చంపిన దారుణం. భారతి, సుమిత్రల మధ్య లెస్బియన్ అఫైర్ భయంకరమైన మలుపు తీసుకుంది.