రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కు ప్రజల నుంచి ధన్యవాదాలు.

లండన్ థియేటర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హడావిడి.. ‘హరిహర వీరమల్లు’ స్క్రీనింగ్ అర్ధాంతరంగా నిలిపివేత

లండన్ థియేటర్‌లో హరిహర వీరమల్లు ప్రదర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు స్క్రీన్‌పై పేపర్లు చల్లడంతో షోను నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

హరిహర వీరమల్లు పై నెగటివ్ ప్రచారం… ఏదో కుట్ర జరుగుతోంది: ఏఎం రత్నం

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ పై కావాలనే నెగటివ్ ప్రచారం జరుగుతోందని నిర్మాత ఏఎం రత్నం ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ తీవ్రంగా స్పందించారు.

జనసేనలో క్రమశిక్షణ కీలకం – 2029 ఎన్నికల దిశగా నిర్ణయాత్మక అడుగులు

2029 ఎన్నికల లక్ష్యంగా జనసేన కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి క్రమశిక్షణకు విఘాతం కలిగించే నేతలను పక్కన పెడుతూ పవన్ కళ్యాణ్ కీలక సంకేతాలు పంపుతున్నారు.

“నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్, లోకేష్ ఆగ్రహం”

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.

అమరావతిలో పవన్ కళ్యాణ్ ఫైర్: జగన్‌కు తీవ్ర హెచ్చరిక

పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]

ఫాస్టాగ్ వార్షిక పాస్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు: “ఇదొక గేమ్ ఛేంజర్”

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాస్‌ను ఆగస్ట్ 15 నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.3,000 […]