మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tag: పవన్ కల్యాణ్
గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త: అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]