పట్టాభిపురం ప్రాంతంలో ప్రేమలో ఉన్న గోపి, లక్ష్మీ ప్రియాంక పెద్దల నిరాకరణతో తీవ్ర నిరాశకు గురై వేర్వేరు రోజుల్లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.