ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు దశలవారీగా ప్రక్రియ కొనసాగనుంది.