ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇల్లు లేని నిరుపేదలకు గుడ్‌న్యూస్ చెప్పారు. అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో 3 సెంట్లు భూమి కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి లక్షలాది గృహప్రవేశాలు జరగనున్నాయి.